Watch: ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం.. దుర్గమ్మ భక్తులు షాక్‌..!

|

Sep 30, 2024 | 10:44 AM

ఆదివారం సాయంత్రం స‌మ‌యంలో ద‌ర్శ‌నానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము క‌నిపించ‌డంతో భ‌క్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు అధికారుల‌ను కోరుతున్నారు.

విజ‌య‌వాడ‌లోని ఇంద్రకీలాద్రి కొండపై పాము కలకలం రేపింది. ఓ వైపు దసరా ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మ‌రంగా చేస్తున్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై పాము రావడంతో భ‌క్తుల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది. ఆదివారం సాయంత్రం స‌మ‌యంలో ద‌ర్శ‌నానికి వెళ్లే కూ లైన్ పక్కనే పాము క‌నిపించ‌డంతో భ‌క్తులు, అధికారులు ఖంగుతిన్నారు. పాములు రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భ‌క్తులు అధికారుల‌ను కోరుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow us on