Salary Hike: ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటన..

|

May 20, 2022 | 9:31 AM

ఈ ఏడాది జీతాల పెంపు పరిమితంగానే ఉంటుంది. ఉద్యోగుల జీతం దాదాపు 8.13 శాతం పెరగవచ్చు. ఓ 17 రంగాలను సమీక్షించగా, అందులో 14 రంగాలలో 10 శాతం కంటే తక్కువ శాతం


ఈ ఏడాది జీతాల పెంపు పరిమితంగానే ఉంటుంది. ఉద్యోగుల జీతం దాదాపు 8.13 శాతం పెరగవచ్చు. ఓ 17 రంగాలను సమీక్షించగా, అందులో 14 రంగాలలో 10 శాతం కంటే తక్కువ శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అదే సమయంలో సగటు జీతం పెంపు 8.13 శాతంగా అంచనా వేస్తున్నారు. టీమ్‌లీజ్ సర్వీసెస్ వార్షిక నివేదిక 17 రంగాలు, తొమ్మిది నగరాల్లోని 2,63,000 మంది ఉద్యోగుల జీతాల చెల్లింపును పరిగణనలోకి తీసుకుంది. భౌగోళిక ప్రాతిపదికన అత్యధికంగా 12 శాతం, అంతకంటే ఎక్కువ జీతాలు పెంచుతున్న నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణే ఉన్నాయి. ఇది కాకుండా, ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, ఆరోగ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాలలో వార్షిక ప్రాతిపదికన జీతంలో 10 శాతానికి పైగా పెరుగుదల ఉంటుందని తెలిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

 

Follow us on