Hindu Ekta Yatra: బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన హిందూ ఏక్తా యాత్ర.. భారీగా తరలి వచ్చిన ప్రజలు..
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

