Hindu Ekta Yatra: బండి సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన హిందూ ఏక్తా యాత్ర.. భారీగా తరలి వచ్చిన ప్రజలు..
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ కాషాయ జెండాలతో రెపరెపలాడుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి బండి సంజయ్ లక్ష మందితో ఏర్పాటు చేసిన హిందూ ఏక్తా యాత్ర ప్రారంభమైంది. అసోం సీఎం హిమంత్ బిశ్వాస్ శర్మను ఈ హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. హిందువుల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.
Follow Us
వైరల్ వీడియోలు
అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
Latest Videos

