ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

Updated on: Jun 18, 2026 | 12:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ఇంటింటి సర్వేతో అధికారికంగా ప్రారంభమైంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు సాగే ఈ సర్వేలో 46,397 మంది బూత్‌ స్థాయి అధికారులు పాల్గొంటారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన, కొత్త ఓటర్ల నమోదు, అనర్హుల తొలగింపు లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని జీవిఎంసి కమిషనర్ కేతన్ గర్గ్ స్పష్టం చేశారు.

1 / 5
ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

2 / 5
ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

3 / 5
ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

4 / 5
ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

5 / 5
ఏపీలో ‘SIR’ ప్రారంభం ఇంటింటి సర్వే షురూ..!

Follow Us