1. 72 గంటల్లో రానున్న పెను ముప్పు..!
72 గంటల్లో.. దక్షిణాది రాష్ట్రాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ.. Read more
2. కుటుంబంపై డెంగ్యూ పంజా..నలుగురు మృతి
వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రాన్ని వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి జ్వరాలతో జనాలు అల్లాడిపోతున్నారు. విపరీతమైన జ్వరం, ఒళ్లంత నొప్పులతో రోగులు అవస్థలు పడుతున్నారు. డెంగ్యూ.. Read more
3. నిత్యపెళ్లి కొడుకు గుట్టురట్టు
ఒకరికి తెలియకుండా మరోకరి పెళ్లి చేసుకున్నాడు..అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు అమ్మాయిలకు తాళికట్టాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం జిల్లాలో నిత్యపెళ్లికొడుకు గుట్టురట్టు చేశారు పోలీసులు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం.. Read more
4. పంది కడుపులో ఏనుగు..ఏం జరగబోతుంది..?
పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిన వింత సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి.. Read more
5. మేఘాల మధ్యలో భోజనం.. హైదరాబాద్లోనే..!!
ఆకాశానికి.. కింద భూమికి మధ్యలో.. మేఘాల మాటున.. భోజనం చేస్తే ఎలా ఉంటుంది. ఆ థ్రిల్లింగ్నే వేరు కదా..! గాల్లోకి ఎగిరిపోయి.. అక్కడి నుంచి కిందకు చూస్తూ.. భోజనం చేస్తే.. ఆ ఊహనే సపరేట్.. కదూ. విదేశాలకు వెళ్లకుండానే.. అతి తక్కువ.. Read more
6. ఏపీలో ఘోరం.. 200 కుక్కలకు విషం పెట్టి..
ఏపీలో వీధికుక్కల బెడద తగ్గించేందుకు ఓ గ్రామపంచాయితీ సిబ్బంది చేసిన పని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గ్రామస్థులు కుక్కల బెడద తగ్గించమని కోరినందుకు.. ఆ గ్రామ పంచాయితీ సిబ్బంది ఆ వీధి కుక్కలను పట్టుకుని ఏకంగా వాటికి విషమిచ్చి.. Read more
7. ములాయంతో యోగీ భేటీ.. వ్యూహం అదేనా ?
యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజకీయం ఉత్తరాదిన కొత్త సమీకరణలపై సరికొత్త చర్చకు తెరలేపింది. బిజెపికి చిరకాల ప్రత్యర్థి అయిన కురువృద్ధ నేత, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ కేంద్రమంత్రి, యుపి మాజీ సీఎం ములాయం సింగ్.. Read more
8. హస్తినలో అరవిందుని పాట్లు.. టార్గెట్ మహిళలేనా..?
ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. రాజకీయ నాయకులు ఓటర్లకు తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీనే.. అయితే అధికారంలో ఉండి.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఇక ఆ ప్రజల నుంచి మన్నలను పొందేందుకు ఆ ప్రభుత్వాలు చేసే.. Read more
9. బంగారంపై వస్తున్న వార్తలపై నోరువిప్పిన కేంద్రం
బంగారంపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ పెదవివిప్పింది. పరిమితికి మించి బంగారం ఉంటే.. స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త పథకాన్ని తీసుకొస్తుందంటూ గత రెండు రోజులుగా.. Read more
10. హీరోయిన్ భర్త మెడకు ‘మిర్చి’ కేసు.. శిక్ష తప్పదా..!
నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మెడకు మిర్చి కేసు చుట్టుకుంది. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో.. Read more