రక్తమోడిన రహదారి : పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం అప్డేట్, తీవ్రంగా గాయపడ్డవారి పరిస్థితి విషమం

బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి,..

రక్తమోడిన రహదారి :  పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం అప్డేట్, తీవ్రంగా గాయపడ్డవారి పరిస్థితి విషమం

Updated on: Feb 03, 2021 | 5:56 AM

బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా శ్రీరాంనగర్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి, దాదాపు అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సలార్ సినిమా యూనిట్ ప్రయాణిస్తున్న వ్యాన్ ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం నెలకొంది. తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఐదుగురిని పెద్దపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి చేరుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us