ప్రభుత్వం ఏర్పాటుకు మేం సిధ్ధం.. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కూడా గవర్నర్ కు […]

ప్రభుత్వం ఏర్పాటుకు మేం సిధ్ధం.. సేన-కాంగ్రెస్-ఎన్సీపీ
Follow us

|

Updated on: Nov 25, 2019 | 12:37 PM

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఈ పార్టీలు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించాయి. తమ 54 మంది ఎమ్మెల్యేలలో 51 మంది సంతకాలను ఎన్సీపీ అందజేయగా.. శివసేన తమ 63 మంది, కాంగ్రెస్ 44 మంది సభ్యుల మద్దతు లేఖలను సమర్పించాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కూడా గవర్నర్ కు అందాయి. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమకే మెజారిటీ ఉందని ఈ మూడు ప్రధాన పార్టీలు చెప్పుకున్నాయి. కాగా-ఎన్సీపీకి చెందిన 54 మందితో బాటు 170 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ తమకు ఉందని బీజేపీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ శరద్ పవార్ మాత్రం 51 మంది తమవైపే ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. 24 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించిన నేపథ్యంలో.. సేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎందుకైనా మంచిదని, తమకే మెజారిటీ ఉందంటూ తమ పార్టీల ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ కు సమర్పించడం విశేషం.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమకే ఉందని ఈ పార్టీలు పేర్కొంటున్నాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..