
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు జార్ఖండ్లో పర్యటించారు.

దియోఘర్ ఎయిర్పోర్ట్తో సహా దాదాపు రూ.16,800 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

అనంతరం దియోఘర్లో కొన్ని కిలో మీటర్ల మేర ప్రధాని మోదీ మెగా ర్యాలీ నిర్వహించారు.

రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో గుమికూడిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు కదిలారు.

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్ ఆకర్షణీయంగా మారాయి..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..

ప్రధాని మోదీ రోడ్డు షో కు సంబంధించిన ఫొటోస్..