Anil kumar poka |
Jan 22, 2021 | 5:22 PM
రామమందిర నిర్మాణానికి మై హోం గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ.5కోట్లు, మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ.6కోట్లు.