
నేల విడిచి నింగిలో చేసే ప్రయాణం ఎంత వేగవంతమో, అంతే ప్రమాదకరం.

హెలికాప్టర్లు, విమానాలు అందుబాటులోకి వచ్చాక విహంగ ప్రయాణాలు చాలా సులువుగా మారాయి.

ప్రస్తుత కాలంలో ప్రమాదాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి.

తాజాగా భారత త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు.

సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

ప్రస్తుత కాలంలో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు.

సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.

సీడీఎస్, ఆయన సతీమణి, మరికొందరు సీనియర్ ఆర్మీ అధికారులు, సిబ్బంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది.