భారత్ లో ఈయూ ఎంపీలు.. ఏమంటున్నారు ?

కశ్మీర్ సమస్యకు శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఉగ్రవాదం అంతానికి ఇండియా చేస్తున్న కృషికి తాము పూర్తి మద్దతునిస్తామని యూరోపియన్ యూనియన్ ఎంపీలు ప్రకటించారు. 23 మందితో కూడిన ఈ ప్రతినిధిబృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కేవలం కొద్దిమంది ఎంపిక చేసిన మీడియా జర్నలిస్టుల సమావేశంలో వీరు మాట్లాడారు. కశ్మీర్ లోని పరిస్థితిని, సమాచారాన్ని తెలుసుకునేందుకు తాము వచ్చామని, అంతే తప్ప భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కాదని ఓ ఎంపీ స్పష్టం చేశారు. […]

భారత్ లో ఈయూ ఎంపీలు.. ఏమంటున్నారు ?
Follow us

|

Updated on: Oct 30, 2019 | 1:54 PM

కశ్మీర్ సమస్యకు శాంతియుతంగా పరిష్కారాన్ని కనుగొనేందుకు, ఉగ్రవాదం అంతానికి ఇండియా చేస్తున్న కృషికి తాము పూర్తి మద్దతునిస్తామని యూరోపియన్ యూనియన్ ఎంపీలు ప్రకటించారు. 23 మందితో కూడిన ఈ ప్రతినిధిబృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కేవలం కొద్దిమంది ఎంపిక చేసిన మీడియా జర్నలిస్టుల సమావేశంలో వీరు మాట్లాడారు.

కశ్మీర్ లోని పరిస్థితిని, సమాచారాన్ని తెలుసుకునేందుకు తాము వచ్చామని, అంతే తప్ప భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి కాదని ఓ ఎంపీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అమాయకులను హతమార్చడం పట్ల ఈ ఎంపీలు విచారం వ్యక్తం చేశారు. ఇండియాకు మేం మిత్రులం అని మరో ఎంపీ వ్యాఖ్యానించారు. ‘ మా పట్ల భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు చూపిన ఆదరణ, ఆప్యాయతకు మా కృతజ్ఞతలు ‘ అని ఒకరు పేర్కొన్నారు. కశ్మీర్ లో సైనిక అధికారులతో సమావేశాలు జరిపిన అనంతరం ఈ ఎంపీల బృందం బోట్లలో దాల్ సరస్సులో కొద్దిసేపు షికారు చేశారు. తాము బస చేసిన సెంటూర్ హోటల్ సమీపం నుంచి వీరు ఆ సరస్సు వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోనే గత ఆగస్టు 5 న 30 మందికి పైగా రాజకీయనాయకులను పోలీసులు నిర్బంధం లోకి తీసుకున్నారు. కాగా-తమ పర్యటనలో వీరు నిర్మానుష్యమైన రోడ్లను చూశారు. అత్యంత భద్రత గల సెక్యూరిటీతో ఈ ఎంపీలు పర్యటించారు. వీరిని కలుసుకునేందుకు ఏ రాజకీయ పార్టీని గానీ, స్వఛ్చంద సంస్థను గానీ అధికారులు అనుమతించలేదు. మొత్తం 27 మంది ఈయూ ఎంపీల్లో నలుగురు తమ స్వదేశాలకు తరలి వెళ్లారు. అటు-కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన అయిదుగురు కూలీలు మరణించారు. అయితే ఈ సమాచారం ఈ ఎంపీలకు చేరిందో.. లేదోతెలియదు. లేదా… తెలిసినా ఆ విషయాన్ని వీరు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.

Latest Articles
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.? అసలుకే ఎసరు తప్పదు..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రూ. 70వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు మాత్రం హై రేంజ్‌లోనే..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..