Watch: పిడుగుపాటుకు 14 మంది మృతి.. మరో 12మందికి గాయాలు
బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బీహార్లో పిడుగులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతిచెందారు. బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Published on: Jun 17, 2025 09:52 PM
వైరల్ వీడియోలు
నడిరోడ్డుపై ఇంత ఘోరమా? ఆడపిల్లలకు రక్షణ ఏది?
8 గంటల ట్రాఫిక్ నరకం..అతను ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
చాక్లెట్ అనుకుని తింటే.. నోట్లో పేలిన బాంబు.. చివరికి
తండ్రిని భుజంపై మోస్తూ.. గుండెల్ని పిండేసే ఘటన..
ప్రమాదకర విన్యాసాలతో హైవేపై రెచ్చిపోయిన యువకులు..
లిఫ్ట్లో గ్యాస్ బెలూన్లు తీసుకెళ్తున్న డెలివరీ బోయ్.. అంతలోనే
ఒక్కో ఊరిలో హడలెత్తిస్తున్న ఒక్కో పులి.. ఇక ప్రజలు ఉండేది ఎలా

