Watch: పిడుగుపాటుకు 14 మంది మృతి.. మరో 12మందికి గాయాలు
బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బీహార్లో పిడుగులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతిచెందారు. బక్సర్ జిల్లాలో నలుగురు, పశ్చిమ చంపారన్లో ముగ్గురు, కతిహార్ లో ఇద్దరు పిడుగుపాటుకు మృతి చెందారు. సీతామర్హి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రమాదాల్లో నలుగురు మహిళలు సహా 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. పిడుగు పాటుకు చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారం అందించాలని సీఎం నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Published on: Jun 17, 2025 09:52 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

