స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్!

| Edited By:

Jul 31, 2020 | 6:09 PM

ఇప్పటివరకు మన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావాలంటే దాదాపు గంట సేపు పడుతుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్లకు ఐతే 2 గంటలు కూడా పడుతుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్!
Follow us on

Qualcomm Launches Quick Charge: ఇప్పటివరకు మన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావాలంటే దాదాపు గంట సేపు పడుతుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్లకు ఐతే 2 గంటలు కూడా పడుతుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. క్విక్ ఛార్జ్ 5 పేరుతో ఫస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ను రూపొందించినట్లు టెక్ దిగ్గజం కేవలం క్వాల్కమ్ వెల్లడించింది. కాగా 2017 లో ఇదే సంస్థ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీని పరిచయం చేసింది. క్వాల్కమ్ ప్రకారం, క్విక్ ఛార్జ్ 5, క్విక్ ఛార్జ్ 4 కన్నా 70 శాతం ఎక్కువ సమర్థవంతమైనదని, క్విక్ ఛార్జ్ 1 కంటే 10 రెట్లు పవర్ డెలివరీని అందిస్తుందని తెలిపింది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!