ఒక్క రోజే 434 మంది పోలీసులకు కరోనా..

పోలీసులు కరోనా వైరస్‌ బారినపడి విలవిలాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారినపడగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా నలుగురు సిబ్బంది మృతి చెందారని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసుశాఖలో ఇప్పటివరకు 20,801 మంది...

ఒక్క రోజే 434 మంది పోలీసులకు కరోనా..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:36 PM

కరోనా మహమ్మారిపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. వారిపై కూడా కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఇందులో సామాన్య ప్రజలతోపాటు డాక్టర్లు, పోలీసులు అధికంగా బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ పోరాటంలో ఇబ్బందులు పడుతున్నవారిలో ఎక్కువ మంది పోలీసులే కావడం బాధించే సంగతి.

మహారాష్ట్రలో చాలామంది పోలీసులు కరోనా వైరస్‌ బారినపడి విలవిలాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారినపడగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా నలుగురు సిబ్బంది మృతి చెందారని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసుశాఖలో ఇప్పటివరకు 20,801 మంది కోవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 16,706 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

3,883 మంది ఆస్పత్రిలో ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ఇలా పొందుతుండగా 212 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా సుమారు 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. 3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో పోలీసులు కోవిడ్ వైరస్‌కు బలవుతున్నా పోలీసులు మాత్రం తమ డ్యూటీని చక్కగా నిర్వహిస్తున్నారు.

Latest Articles
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!