అఖిలపక్ష పార్టీలతో ప్రధాని భేటీ!

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు రోజు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని […]

అఖిలపక్ష పార్టీలతో ప్రధాని భేటీ!
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2019 | 7:50 PM

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు రోజు మోదీ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల భేటీ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘మనం ఇక్కడ ప్రజల కోసం ఉన్నాం. పార్లమెంట్‌ సమావేశాలకు ఆటంకం కలిగించడం ద్వారా ప్రజల మన్ననలను పొందలేం. అందుకే విభేదాలను పక్కనపెట్టి జాతి ప్రగతికి ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీలకు మోదీ సూచించారు. 2022 నాటికి నవభారత నిర్మాణాన్ని సాధించే దిశగా సభ్యులు తమ సలహాలు, సూచనలు అందజేయాలని అన్నారు.

సోమవారం నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌తో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే తీసుకురానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జులై 5న ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?