తమిళనాడులో హై అలర్ట్..

తమిళనాడు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో భారత్‌కు హెచ్చరికలు జారీ అయిన సందర్భంగా హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తూత్తుకుడి, కన్యాకుమారి, రామేశ్వరం తీర ప్రాంతాల్లో.. భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. శ్రీలంక నుంచి తమిళనాడుకు మధ్య దూరం 18 కిలోమీటర్లు మాత్రమే.. దీంతో.. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తమిళనాడులో హై అలర్ట్..
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2019 | 11:51 AM

తమిళనాడు తీరప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. శ్రీలంకలో వరుస పేలుళ్ల నేపథ్యంలో భారత్‌కు హెచ్చరికలు జారీ అయిన సందర్భంగా హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తూత్తుకుడి, కన్యాకుమారి, రామేశ్వరం తీర ప్రాంతాల్లో.. భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. శ్రీలంక నుంచి తమిళనాడుకు మధ్య దూరం 18 కిలోమీటర్లు మాత్రమే.. దీంతో.. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని భావిస్తున్నారు.