డయాబెటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి పెరగడం వల్ల ఇది జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ముధుమేహం కేసులు భారీగా పెరుగుతున్నాయి. డయాబెటిస్ను సకాలంలో నియంత్రించకపోతే.. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, అంధత్వం వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒకసారి వ్యాపిస్తే.. జీవితాంతం పీడిస్తూనే ఉంటుంది.. అయితే దీనిగురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం చర్యలు తీసుకోవడం ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చు..
మధుమేహం ప్రారంభ దశలలో (ప్రీడయాబెటిస్ అని పిలుస్తారు) కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి.. వాటిని గమనించడం చాలా ముఖ్యం.. మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, మీరు వెంటనే వైద్యుడిని సందర్శించి మీ బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం..
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..