శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు ఆలయ అధికారులు. సోమవారం నుంచి శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ఎల్లుండి కేవలం ఆలయ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందని, ఆ మరుసటి రోజు స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇక బుధవారం నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతువుల పూజలు యథాతథంగా జరుగుతాయన్నారు. కాగా ఇక ఆలయానికి వచ్చే భక్తులు ఎలా ఉండాలనేది పలు సూచనలు చేశారు.
సూచనలు:
Read More:
యాంకర్ సుమ అరుదైన ఫొటో.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..
బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..