కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు...

కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు సీలు.. పోలీసు కేసు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 31, 2020 | 12:15 PM

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్  మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు, ఒకరు జమ్మూకాశ్మీర్ కు చెందినవారు. ఈ మసీదును సీల్ చేయాలని, నిర్వాహకులపై కేసు పెట్టాలని కేజ్రీవాల్ ఆదేశించారు. ఈ మతపర కార్యక్రమాలకు హాజరైనవారిలో అనేక దేశాలకు చెందిన సుమారు 1200 మందికి పైగా ఉన్నారు. వీరిలో దాదాపు రెండు వందలమందిని నిన్న వివిధ బస్సుల్లో ఢిల్లీ నగరంలోని వేర్వేరు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇండోనేషియాకు చెందిన కొందరు తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లారని ఒక అధికారి తెలిపారు. ఒక రోగి హైదరాబాద్ లోను, మరొకరు శ్రీనగర్ లోను మృతి చెందినట్టు తెలియగానే అన్ని రాష్ట్రాలకు ఎస్ ఓ ఎస్  మెసేజులు పంపినట్టు ఆయన చెప్పారు. కాగా మర్కజ్ నిజాముద్దీన్ మసీదు నిర్వాహకులు తమ చర్యను సమర్థించుకున్నారు. మార్చి 22 న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూను ప్రకటించగానే తమ కార్యక్రమాన్ని రద్దు చేశామని, అయితే మార్చి 24 న అన్ని బస్సులు, రైళ్లు నిలిచిపోవడంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా మసీదులోనే చిక్కుబడిపోయారని వారు వివరించారు.

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో