క‌రోనా ఇండియా లేటెస్ట్ అప్ డేట్స్..934కు చేరిన‌ మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొన‌సాగుతోంది. లాక్ డౌన్ లోనూ మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగానే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ఈ వైర‌స్ వ‌ల‌న‌ 62 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా 1543 మంది కోవిడ్-19 సోకింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాలు వెల్ల‌డించిన వివ‌రాలు  మొత్తం కేసులు: 29435 యాక్టివ్ కేసులు: 21632 మరణాలు: 934 కోలుకున్నవారు: 6869 ఇండియాలో […]

Follow us

|

Updated on: Apr 28, 2020 | 10:37 AM

దేశంలో కరోనా విజృంభణ కొన‌సాగుతోంది. లాక్ డౌన్ లోనూ మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగానే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ఈ వైర‌స్ వ‌ల‌న‌ 62 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా 1543 మంది కోవిడ్-19 సోకింది.

ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రాలు వెల్ల‌డించిన వివ‌రాలు 

మొత్తం కేసులు: 29435 యాక్టివ్ కేసులు: 21632 మరణాలు: 934 కోలుకున్నవారు: 6869

ఇండియాలో కరోనాకు కేరాఫ్ గా మారిన‌ మహారాష్ట్రలో కేసులు 8590కి చేరాయి. అక్క‌డ‌ 1282 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మరో 369 మంది ప్రాణాలు విడిచారు. గుజరాత్​లో కరోనా మృతుల సంఖ్య 162కు పెరిగింది. మధ్యప్రదేశ్​లో 110, దిల్లీలో 54, రాజస్థాన్​లో 46 చొప్పున ప్రాణాలు కోల్పోయారు.