యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా సంతోషి నియామకం
యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్కి చేరుకోగా
Santhosh Babu Wife: యాదాద్రి జిల్లా ట్రైనీ కలెక్టర్గా దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంతోషి కలెక్టరేట్కి చేరుకోగా.. మరికాసేపట్లో ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా జూన్ నెలలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్గా నియమించారు. తాజాగా యాదాద్రి జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా కేటాయించడంతో ఇవాళ ఆమె విధుల్లో చేరనున్నారు.
Read More:
క్వారంటైన్లోకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్