వారి సేవలు వెలకట్టలేం..మూలవేతనంలో 10 శాతం సీఎం గిప్ట్..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీవ్రంగా పనిచేస్తోన్న వైద్య శాఖ సిబ్బందికి మూల వేతనంలో 10 శాతం సీఎం గిప్ట్ కింద ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారిశుద్ద్య సిబ్బందికి పాదాభివందనం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అలాగే అహర్నిశుల పనిచేస్తోన్న జీహెచ్ ఎంసీ, హెచ్ ఎమ్ డబ్యూ ఎస్ …సిబ్బందికి కూడా సీఎం గిప్ట్ కింద రూ. 7,500 ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. పారిశుద్ద్య కార్మికులకు కూడా రూ. 5000 గిప్ట్ గా ఇవ్వనుంది తెలంగాణ […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీవ్రంగా పనిచేస్తోన్న వైద్య శాఖ సిబ్బందికి మూల వేతనంలో 10 శాతం సీఎం గిప్ట్ కింద ఇవ్వబోతున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, పారిశుద్ద్య సిబ్బందికి పాదాభివందనం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అలాగే అహర్నిశుల పనిచేస్తోన్న జీహెచ్ ఎంసీ, హెచ్ ఎమ్ డబ్యూ ఎస్ …సిబ్బందికి కూడా సీఎం గిప్ట్ కింద రూ. 7,500 ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. పారిశుద్ద్య కార్మికులకు కూడా రూ. 5000 గిప్ట్ గా ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. ఆ డబ్బును కూడా ఈ రోజే ఖాతాల్లో జమ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల( 95,392) జీతంలో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నామని సీఎం తెలిపారు.