భారతీయ వైద్యుడి 110వ జయంతి వేడుకలు నిర్వహించిన చైనా

 గత కొన్ని నెలలుగా భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ భారతీయ సంతతి వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది

భారతీయ వైద్యుడి 110వ జయంతి వేడుకలు నిర్వహించిన చైనా
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2020 | 11:48 AM

Doctor Dwarkanath Kotnis:  గత కొన్ని నెలలుగా భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఓ భారతీయ సంతతి వైద్యుడికి చైనా ప్రభుత్వం నివాళులు అర్పించడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వైద్యుడు ద్వారకానాథ్‌ కోట్నిస్‌కి 110 జయంతి సందర్భంగా చైనా ప్రభుత్వం‌ నివాళులు అర్పించింది. అంతేకాదు అక్కడి విద్యార్థులు ద్వారకానాథ్‌పై డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అయితే మనదేశమంటే పెద్దగా గిట్టని చైనా, భారత్‌కి చెందిన ద్వారకానాథ్‌కి నివాళులు అర్పించడం వెనుక ఓ కథ ఉంది.

1938లో చైనా, జపాన్‌ల మధ్య జరిగిన రెండో యుద్ధం సమయంలో..  చైనా సైనికులకు సాయం అందించేందుకు భారత్ నుంచి ఐదుగురు వైద్యల బృందం అక్కడకు వె‍ళ్లింది. వారిలో ద్వారకానాథ్‌ కోట్నిస్ ఒకరు. ఇక యుద్ధం ముగిసిన తరువాత నలుగురు వైద్యులు తిరిగి భారత్‌కు వచ్చారు. కాగా కోట్నిస్ మాత్రం చైనాలోనే ఉండిపోయి, తరువాత కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరారు. మావో చేపట్టిన చైనా ఉద్యమంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. ఇక  1942లో 35 ఏళ్ల వయసులో కోట్నిస్ అక్కడే మరణించారు. ఆయన సేవలను గుర్తించిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున సంస్మరణ సభ నిర్వహిస్తూ వస్తోంది.

Read More:

తెరపైకి సౌందర్య బయోపిక్‌.. సాయి పల్లవి ఫిక్స్‌..!

అఫీషియల్‌: శర్వా మహాసముద్రంలో ‘అదితీ’

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!