బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..

సీబీఎస్ఈకి చెందిన 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ సోమ‌వారం రిలీజ్ అయ్యాయి. రిజ‌ల్ట్స్ వివ‌రాల‌ను కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని సీబీఎస్ఈ బోర్డు..

బ్రేకింగ్: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 1:37 PM

సీబీఎస్ఈకి చెందిన 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ సోమ‌వారం రిలీజ్ అయ్యాయి. రిజ‌ల్ట్స్ వివ‌రాల‌ను కేంద్ర మాన‌వ వ‌న‌రుల మంత్రిత్వ శాఖ‌ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇక ఇప్ప‌టికే సీబీఎస్ఈ బోర్డు క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ ప‌రీక్ష‌ల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇదే విష‌యాన్ని సీబీఎస్ఈ బోర్డు జూన్ 26వ తేదీన సుప్రీం కోర్డుకు తెలిపింది. ఇక ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు సీబీఎస్ఈ సిల‌బ‌స్ విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. విద్యార్థుల్లోఒత్తిడి తగ్గించే కార్య‌క్ర‌మంలో భాగంగా 30 శాతం సిల‌బ‌స్ త‌గ్గించారు. ఇంట‌ర్న‌ల్ అసెస్‌మెంట్ ప్ర‌క్రియ ఆధారంగా బోర్డు ప‌రిణామాలుంటాయ‌ని సీబీఎస్ఈ బోర్డు ప్ర‌క‌టించింది.

కాగా ఈ ప‌రీక్ష‌ల్లో 38,686 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కుల‌ను సాధించార‌ని బోర్డు తెలిపింది. మొత్తంగా 88.78 శాతం మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు. కాగా గతేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణ‌త శాతం పెరిగింది. ప‌రీక్షా ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన అనంత‌రం విద్యార్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోఖ్రియాల్.

Read More: బ్రేకింగ్: ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..

Latest Articles
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
తోటి నటులే హీరోయిన్‌ను చంపి.. తల నరికిన దారుణ ఘటన..!
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.
OTTలో గీతాంజలి.. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్.