Smart Investor: బడ్టెట్ లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన వ్యయం నుంచి ఇలా లాభపడండి.. స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి..
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి.
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన మూలధన వ్యయం వల్ల లాభపడే కంపెనీల్లో మీరు సైతం సులువుగా పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి కంపెనీల షేర్లను ఎలా గుర్తించాలి.. ఎలాంటి సమయంలో వాటిలో పెట్టుబడి పెట్టాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సరైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించేందుకు స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి.
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
