Smart Investor: బడ్టెట్ లో ప్రభుత్వం ప్రకటించిన మూలధన వ్యయం నుంచి ఇలా లాభపడండి.. స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి..
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి.
తాజా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రూ. 7.5 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన మూలధన వ్యయం వల్ల లాభపడే కంపెనీల్లో మీరు సైతం సులువుగా పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించవచ్చు. అటువంటి కంపెనీల షేర్లను ఎలా గుర్తించాలి.. ఎలాంటి సమయంలో వాటిలో పెట్టుబడి పెట్టాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సరైన కంపెనీల్లో పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించేందుకు స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
