ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి

శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి బుద్దిలేని చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతికే హక్కు లేదన్నారు. ఈ విపత్తు సమయంలో శ్రీలంకకు అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.   India condemns the terror attacks in Sri Lanka and offers its condolences to the people and […]

ఉగ్ర దాడులను తీవ్రంగా ఖండించిన రాష్ట్రపతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2019 | 4:38 PM

శ్రీలంకలో జరిగిన భయంకరమైన వరుస బాంబు పేలుళ్ల ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి బుద్దిలేని చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వ్యక్తులకు నాగరిక సమాజంలో బ్రతికే హక్కు లేదన్నారు. ఈ విపత్తు సమయంలో శ్రీలంకకు అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.