ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి అవిుత్‌షా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఏపీకి సంభందించి ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో ఈ సమస్య ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈ సమావేశం […]

ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2019 | 12:40 AM

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 7.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై హోం మంత్రి అవిుత్‌షా ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. ఏపీకి సంభందించి ఆంధ్రా ఒడిషా బోర్డర్‌లో ఈ సమస్య ఉంది. సోమవారం సాయంత్రం వరకు ఈ సమావేశం జరగునుంది. సీఎం జగన్ తిరిగి మంగళవారం విజయవాడకు వస్తారు.