సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడులు చేసింది. డిమోనా, అరద్ నగరాలపై క్షిపణులు పడటంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగింది. హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇంధన సంక్షోభం తలెత్తింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 48 గంటల డెడ్లైన్ విధించడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కీలక మలుపు తిరిగాయి. మార్చి 22, 2026న ఇజ్రాయెల్లోని డిమోనా, అరద్ నగరాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్లోని నతాన్జ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. డిమోనా అణు పరిశోధనా కేంద్రానికి సమీపంలో ఈ క్షిపణులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే, డిమోనా నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకటించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త.. లేకపొతే కాళీ అవుతుంది మీ ఖాతా
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
Follow Us