షాకింగ్.. గుప్తనిధుల కోసం ఏడాదికి పైగా సొరంగం తవ్వకాలు… ( వీడియో )

చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం రేగింది. అసలే కరోనా సమయం కావడం.. జనసంచారం పెద్దగా లేని అటవీ ప్రాంతంలో కావడంతో శేషాచలం అడవిలో కొందరు దుండగులు గుప్తనిధుల పేరిట భారీ తవ్వకాలకు దిగారు.

|

Updated on: May 18, 2021 | 7:27 AM

Follow us