పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి

Updated on: Jan 01, 2026 | 8:03 PM

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరంలో నూతన సంవత్సర వేడుకల్లో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మద్యం సేవించి పాత కక్షలతో రెండు వర్గాలు రక్తాలు కారేలా కొట్టుకున్నాయి. ఈ ఘటనలో గాయపడినవారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.

తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలం కోటి కేశవరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో పాత గొడవలను గుర్తు చేసుకున్న రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఇరు వర్గాలు రక్తాలు కారేలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రస్తుతం పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో

కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు

ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత

బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

Loading...
Unable to load recommendations.
Follow Us