Watch: ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌

|

Oct 07, 2024 | 7:06 PM

రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. సంఘటన దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రోడ్డు అంచున కూర్చున్న ముగ్గురు యువకులను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన అక్టోబర్ 5వ తేదీన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఫరూఖాబాద్‌లో రోడ్డు పక్కన కూర్చున్న ముగ్గురు యువకులను కారు దారుణంగా ఢీకొట్టింది. సంఘటన దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక బాలుడు మృతి చెందగా, ఇద్దరు యువకుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow us on