YS Sharmila: వైఎస్ షర్మిల పాదయాత్ర షురూ.. తండ్రి బాటలో తనయ లైవ్ వీడియో..

|

Oct 20, 2021 | 1:05 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేతవైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడు ఏళ్లుగా తెలంగాణాలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రజల సమస్యలను అర్థంచేసుకుని వాటికీ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడానికి షర్మిల పాదయాత్రను చేయనున్నారని పార్టీ నేతలు చెప్పారు.

Follow us on