టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం -సీపీఐ నారాయణ
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు.
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు. బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని… విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అయినప్పటికీ మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు సీపీఐ నారాయణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
నాకు ఓటు వేయలేదు.. నేను ఇచ్చిన గిఫ్ట్ తిరిగి ఇచ్చేయండి
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు

