టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం -సీపీఐ నారాయణ
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు.
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. ఏపీలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ పేర్కొన్నారు. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే సీపీఐ పొత్తు పెట్టుకుంటుందన్నారు. బీజేపీ వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేదని… విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అయినప్పటికీ మోడీని వ్యతిరేకిస్తే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే భయంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు సీపీఐ నారాయణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

