రాజ్భవన్లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై జెండా ఆవిష్కరిస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమర జవాన్ల స్థూపం దగ్గర నివాళులర్పించిన గవర్నర్..రాజ్భవన్లో జెండా ఎగురవేస్తున్నారు. ఇక రాజ్భవన్లోనే పరేడ్కు ఏర్పాట్లుచేసింది ప్రభుత్వం. రాజ్భవన్లో జెండా వందనం అనంతరం పుదుచ్చేరికి వెళ్తారు గవర్నర్ తమిళిసై.
మరోవైపు ప్రగతిభవన్లో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..