రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

Updated on: Dec 28, 2025 | 7:58 PM

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఐదు రోజుల పాటు ప్రారంభం కానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నీటి ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ విధానాలు, హెల్త్ పాలసీ, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర చర్చ జరగనుంది. కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రధానంగా చర్చ జరగనుంది. నీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై రేవంత్ ప్రభుత్వం చర్చకు సిద్ధమైంది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టంపై దృష్టి సారించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం