TDP Mahanadu: మహానాడు వేదికగా వైసీపీపై విరుచుకుపడిన నారా లోకేష్
Nara Lokesh: చంద్రబాబు అంటే నాడు హైటెక్ సిటీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ అని, టీడీపీ శ్రేణులు, నేతలు అహంకారం పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడరం సహజమన్న లోకేష్.. ఎవరు కూడా ఈగోలకు పోయి విమర్శలు చేసుకోవద్దన్నారు.
మహానాడు వేదికగా వైసీపీపై విరుచుకుపడ్డారు మంత్రి లోకేష్. తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసింది ఎవరు? బాబాయ్ను చంపేసింది ఎవరంటూ ప్రశ్నించారు. రెడ్బుక్ అంటే వైసీపీ నేతలు వణికిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును బంధించి గత పాలకులు సంబరపడ్డారు. కానీ వారిని ప్యాలస్లో పెట్టి ప్రజలు తాళం వేశారన్నారు మంత్రి లోకేష్. చంద్రబాబు అంటే నాడు హైటెక్ సిటీ.. నేడు క్వాంటమ్ వ్యాలీ అని, టీడీపీ శ్రేణులు, నేతలు అహంకారం పక్కనపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడరం సహజమన్న లోకేష్.. ఎవరు కూడా ఈగోలకు పోయి విమర్శలు చేసుకోవద్దన్నారు.
Published on: May 29, 2025 08:06 PM
వైరల్ వీడియోలు

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ
Latest Videos