కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు రెచ్చి పోయి ప్రవర్తిస్తుంటారు.. వాళ్ళ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా సామాన్య ప్రజలపై తిరగబడి వాళ్లపై అమాన్యుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన ఓ అధికారి రైతుల పట్ల దారుణంగా ప్రవర్తించటం ...