27 ఏళ్లుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి ప్రధాని మోదీ నాయకత్వం ప్రజల నమ్మకం సడలలేదంటూ ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగడం, అభివృద్ధి తదితర అంశాలు బీజేపీకి కలిసివచ్చే విధంగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. అభ్యర్ధులను కాదు నన్ను చూసి ఓటెయ్యండి అంటూ ప్రచారం నిర్వహించడం.. అదేవిధంగా గతం వలే మోడీ మేనియా కొనసాగడం బీజేపీకి మరింత ప్లస్గా పేర్కొన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..