ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ యాక్షన్లోకి దిగాయి. యువగళం పేరుతో టీడీపీ నేత లోకేష్ పాదయాత్రకు సిద్దమైతే.. వారాహి యాత్రకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమాయత్తం అవుతున్నారు. అటు విభజన హామీలు అమలు చేయాలంటూ లెఫ్ట్ పార్టీలకు చెందిన యువజన సంఘాలు సమరయాత్ర పేరుతో జనాల్లోకి వెళుతున్నాయి. ఏపీలో ఇప్పుడు యాత్రల రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై పరస్పర విమర్శలు కూడా అంతే కాక రేపుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..