Rama Theertham Incident: జగన్ సర్కార్ కీలక నిర్ణయం… రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం

|

Jan 04, 2021 | 9:48 PM

రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై సీఐడీ సిచరణకు ఆదేశాలు జారీ చేసింది.

Follow us on