TOP 9 ET: OGలో అఖీరా నందన్.. షూటింగ్ ఫినిష్ | రామ్ చరణ్ ను విమర్శించిన వారిపై.. ఉపాసన సీరియస్.

Updated on: Nov 21, 2024 | 12:39 PM

అయ్యప్ప మాలలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించడం ఇప్పుడు నెట్టింట చిన్న కాంట్రో ఇష్యూగా మారింది. రామ్‌ చరణ్ పై విమర్శలు వచ్చేలా చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ఉపాసన తన భర్తను విమర్శిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌ ఫోటోను షేర్‌ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్‌ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు.

01.rehaman: రెహ్మాన్‌తో పాటే.. తన భర్తకు విడాకులు ఇచ్చిన రెహ్మాన్ శిష్యురాలు. ఓ పక్క రెహ్మాన్, సైరా బాను ల విడాకుల మ్యాటర్ అఫీషియల్‌గా సోషల్ మీడియాకెక్కిన గంటల వ్యవధిలోనే రెహ్మాన్ శిష్యురాలు.. ఆయన మ్యూజిక్ ట్రూప్లో బాసిస్ట్‌గా పని చేసే మోహిని డే కూడా తన మ్యారిటల్ లైఫ్‌కు గుడ్‌ బై చెప్పినట్టు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తన భర్తతో విడిపోతున్నట్టు తన పోస్ట్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు. 02.rehaman: ఒకేసారి ఇద్దరూ విడాకులు.. అసలు మతలబేంటి? రెహ్మాన్‌ తన భార్య సైరాకు విడాకులు ఇవ్వడం.. ఆ తరువాత గంటల వ్యవధిలోనే తన అసిస్టెంట్‌ మోహిని డే కూడా తన భర్తకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించడంతో.. ఏం జరిగింది అనే గాసిప్ నెట్టింట మొదలైంది. రెహ్మాన్‌ రిలేషన్ లో ఉండడం వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడా? అనే డౌట్‌ నెటిజన్స్‌ నుంచి వస్తోంది. 03.ar rehaman children reation: అమ్మా నాన్న విడిపోవడం పై పిల్లల ఎమోషనల్ మెసేజ్‌. తమ తల్లిదండ్రులు విడిపోతుండడం పై.. రెహ్మాన్ – సైరా బాను ముగ్గురు పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్‌ రియాక్టయ్యారు. తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టులు పెట్టారు. మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో గోప్యత పాటిస్తూ.. గౌరవంగా వ్యవహరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ పెద్ద కూతురు రహీమా పోస్ట్ పెట్టగా.. ఈ సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని.. తాము ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నామని.. అర్థం చేసుకున్నందుకు...