SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తుండగా, ప్రభుత్వం, మరికొందరు ప్రముఖులు బాలును ప్రాంతాలకు అతీతమైన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. "జయజయహే తెలంగాణ" పాట పాడకపోవడమే వివాదానికి కారణమని ప్రుథ్వీరాజ్ వంటి నాయకులు పేర్కొంటున్నారు.. రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన తెలంగాణలో తీవ్ర వివాదాన్ని రాజేసింది.
రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు ప్రతిపాదన తెలంగాణలో తీవ్ర వివాదాన్ని రాజేసింది. ప్రభుత్వం విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తుండగా, బాలు బావమరిది శుభలేఖ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అయితే, తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా పృథ్వీరాజ్, ఈ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదన ప్రకారం, బాలు “జయజయహే తెలంగాణ” పాటను సమైక్యవాదిని అని పేర్కొంటూ, స్వరాష్ట్రం అనే పదాన్ని తొలగిస్తేనే పాడతానని నిరాకరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
Published on: Dec 05, 2025 08:31 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
