నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

Updated on: Feb 24, 2026 | 5:45 PM

ఇండస్ట్రీలో నాయికలను రిపీట్ చేసే ట్రెండ్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుండి నడిపిస్తోంది. గతంలో మీనాక్షి చౌదరితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన ఈ సంస్థ, ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సేతో పలు ప్రాజెక్టులు చేస్తోంది. కింగ్డమ్ పూర్తిచేసి, ఇప్పుడు అఖిల్‌తో లెనిన్, సిద్ధుతో మరో చిత్రంలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌కు మంచి అవకాశంగా నిలుస్తోంది.

సినిమా పరిశ్రమలో ఒకే హీరోలతో, ఒకే కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడం సాధారణం. అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాయికలను కూడా పునరావృతం చేస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ సంస్థ గతంలో మీనాక్షి చౌదరితో వరుసగా సినిమాలు నిర్మించింది. మహేష్ బాబు సరసన “గుంటూరు కారం” సినిమాలో అవకాశం రావడంతో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం విజయం తర్వాత, మీనాక్షి చౌదరి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దుల్కర్‌తో “లక్కీ భాస్కర్”, అలాగే సంక్రాంతికి విడుదలైన “అనగనగా ఒక రాజు” చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

ఐకాన్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ పెంచిన పుష్ప.. ఒక సినిమా కాదు, ఒక బ్రాండ్

UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

Tollywood News: సమంత నుండి తాప్సి వరకు.. అన్ని సినీ వార్తలు మీ కోసం

Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం

Loading...
Unable to load recommendations.
Follow Us