Baahubali The Epic: మరో బెంచ్‌ మార్క్‌ సెట్ చేస్తున్న బాహుబలి

Updated on: Oct 19, 2025 | 1:56 PM

బాహుబలి ది ఎపిక్ రీ-రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ సెన్సార్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రెండు భాగాలను కలిపి 3 గంటల 44 నిమిషాల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రన్‌టైమ్ ఆడియన్స్, సినీ జనాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.

మరోసారి భారతీయ సినిమా రంగంలో ‘బాహుబలి’ గురించే చర్చ జరుగుతోంది. ఈ జనరేషన్ లో ఇండియన్ సినిమా సాధించిన అతిపెద్ద మైలురాయి బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించి, అప్పటివరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులన్నింటినీ చెరిపివేసింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యి పదేళ్లు పూర్తయిన సందర్భంగా, రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

నెత్తిన కిరీటం పెట్టి మరీ కోటింగ్.. మాధురి పవర్ తీసేసిన నాగార్జున

TOP 9 ET News: దిమ్మతిరిగే న్యూస్.. పవన్‌ లోకేష్‌ కాంబినేషన్‌లో సినిమా..?

నిన్న దివ్య.. నేడు రీతూ.. ఒక్కొక్కరినీ ఉతికి ఆరేస్తున్న మాధురి! హౌసంతా హడల్‌

బంగారం కొంటున్నారా? నకిలీ గోల్డ్‌ని గుర్తించండిలా