Vikarabad: పరీక్ష అయ్యాక ఇంటి నుండి వెళ్లిన టెన్త్‌ విద్యార్థి మూడు రోజుల తరువాత శవమై కనిపిస్తే..

Updated on: Apr 05, 2023 | 9:51 PM

పదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. తెలుగు పరీక్ష తరువాత ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థి మూడు రోజుల తరువాత శవమై తేలాడు..

పదో తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. తెలుగు పరీక్ష తరువాత ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థి మూడు రోజుల తరువాత శవమై తేలాడు.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..