హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్కు కేసీఆర్
సెప్టెంబర్ 6న సింగపూర్లో జరిగే హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్ టైమ్స్ ఛైర్పర్సన్ శోభన భారతియా సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు శోభన భారతియా కేసీఆర్కు లేఖ రాశారు. సదస్సులో భారత్తో పాటు.. పొరుగు దేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆసియా ఇన్ ద న్యూ గ్లోబల్ కాంటెస్ట్ థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 6న సింగపూర్లో జరిగే హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరుకావాలని హిందుస్థాన్ టైమ్స్ ఛైర్పర్సన్ శోభన భారతియా సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు శోభన భారతియా కేసీఆర్కు లేఖ రాశారు. సదస్సులో భారత్తో పాటు.. పొరుగు దేశాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఆసియా ఇన్ ద న్యూ గ్లోబల్ కాంటెస్ట్ థీమ్తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.