మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!

అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా

మళ్లీ టాలీవుడ్‌కి సెన్సేషనల్‌ దర్శకుడు.. చెర్రీ కోసం కథ రెడీ చేస్తున్నాడా..!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 3:48 PM

Story for Ram Charan: అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వగా.. ఈ దర్శకుడి పేరు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు పలువురు టాప్ నిర్మాతలు సైతం అతడి కోసం క్యూ కట్టారు. అయితే ఈ లోపే బాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో అక్కడకు వెళ్లిపోయారు. అర్జున్ రెడ్డిని అక్కడ కబీర్‌సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో హిందీలోనే ఆయనకు మరో ఆఫర్ వచ్చింది. కబీర్ సింగ్ నిర్మాతలు సందీప్‌తో మరో సినిమాను ప్రకటించారు.

ఇది జరిగి దాదాపుగా సంవత్సరం కావొస్తుంది. అయితే ఇంతవరకు ఆ ప్రాజెక్ట్‌ గురించిన తదుపరి విషయాలేవీ బయటకు రాలేదు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కి ఏ హీరో కన్ఫర్మ్ కాలేదని, దీంతో అటకెక్కిందని తెలుస్తోంది. ఈ క్రమంలో సందీప్‌ మళ్లీ టాలీవుడ్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. హిందీలోకి వెళ్లకముందు ఈ దర్శకుడు రామ్ చరణ్‌, మహేష్‌ బాబు, ప్రభాస్ వంటి హీరోలకు కథలు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వీటిలో ఏవీ ఫైనల్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మిగిలిన హీరోలందరూ బిజీగా ఉండగా.. చెర్రీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలనుకుంటున్న సందీప్‌.. చెర్రీ కోసం కథను రాస్తున్నట్లు తెలుస్తోంది.

Read More:

Bigg Boss 4: ఇవాళ ‘బిగ్‌’ ట్విస్ట్‌

SPB Death: నింగికేగిన బాలు.. ప్రముఖుల నివాళులు

Latest Articles
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా