సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..!
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, కంటెయినర్ ఒకదానినొకటి ఢీ కొన్నాయి. కాగా ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, కంటెయినర్ ఒకదానినొకటి ఢీ కొన్నాయి. కాగా ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.