జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 9:36 AM

Modi hoists National flag: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రధాని మోదీ, ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 4వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా కాంగ్రెస్‌యేతర ప్రధానిలలో ఏడోసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన వారిలో ప్రధాని మోదీ నిలిచారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1863 కొత్త కేసులు.. 10 మరణాలు

రజనీకి ఫోన్ చేసిన అజిత్‌.. ఎందుకంటే