
శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఇది సంపదకు సూచకం. అయితే ఇది జులై 28వ తేదీన ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఆగస్టు 12 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.కాగా, ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి గురు సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది.అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి : తుల రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న వారి కలలు నిజం అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సొంతం అవుతుంది

కర్కాటక రాశి : గురు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి వ్యాపారల్లో పెట్టుబడులు కనిపిస్తాయి . అంతే కాకుండా సింహ రాశి వారు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి గురు గ్రహం ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ధనయోగం కలుగుతుంది. ఆర్థికంగా అనేక లాభాలు చేకూరుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు.